Monday, August 24, 2009

హృదయ వేదన!


రెండేళ్ళ క్రితం ఆగష్టు ఇరవై ఐదున హైదరాబాద్ వాసులకు కాళ రాత్రి... లుంబిని పార్కులో , గోకుల్ చాట్ లో ఉగ్రవాదులు పెట్టిన బాంబ్ కారణంగా నలభై మంది చనిపోయారు.... ఈ రోజు ఆంధ్ర జ్యోతి నవ్య లో వచ్చిన ఆర్టికల్ చదివితే మనసు ద్రవించి పోయింది... మరీ ముఖ్యంగా సదా శివ రెడ్డి గురించి చదివాకా గుండెలను ఎవరో పిండినట్టు అయింది... ఈ సంఘటన పై అప్పట్లో నా స్పందన ఇలా కవిత రూపం లో తెలిపాను.....



http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/sep/3vividha6

1 comment: